వార్తలకు తిరిగి వెళ్లండి

జాబితాపూర్ మీదుగా జగిత్యాల–పెగడపల్లి బస్సు పునఃప్రారంభమైంది. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఇటీవల కందుల శేఖర్ గౌడ్ తదితరులు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించగా అధికారులు స్పందించారు.
దీంతో బస్సును గ్రామం లోపలి నుంచి వెళ్లేలా పునరుద్ధరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఫోన్శెట్టి మహేష్, చిత్తారి శ్రీనివాస్, శెట్టి రవీందర్, అరిగెల శ్రీకాంత్ తదితరులు కొబ్బరికాయ కొట్టి బస్సును ప్రారంభించారు.
Comments
Loading comments...

