Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులపై ITDA పీవో సమీక్ష

Follow Udayam on Google
Harika Sep 01, 2026 2:35 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
అభివృద్ధి పనులపై ITDA పీవో సమీక్ష - Udayam
మణుగూరు తహశీల్దార్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఐటీడీఏ పీవో రాహుల్‌ సమావేశమయ్యారు. శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల వారీగా సమస్యలను తెలుసుకుని, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...