Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీసీ మార్కెట్ విస్తరణ: సంజీవ్ పురి

దివ్య శ్రీ Jul 27, 2026 11:26 AM అల్ ఇండియా బిజినెస్
ఐటీసీ మార్కెట్ విస్తరణ: సంజీవ్ పురి - Udayam Digital
బ్రాండ్ నిర్మాణం, డిజిటల్ కామర్స్ విస్తరణ ద్వారా ఐటీసీ ఎఫ్‌ఎంసీజీ వ్యాపారం మరింత బలోపేతం కానుందని ఛైర్మన్, ఎండీ సంజీవ్ పురి తెలిపారు. 2035 నాటికి ఎఫ్‌ఎంసీజీ మార్కెట్ రూ.8 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత ఇన్‌సైట్ ఎకోసిస్టమ్‌ను వినియోగిస్తున్నామని ఏజీఎంలో వెల్లడించారు.

Comments

G
Loading comments...