వార్తలకు తిరిగి వెళ్లండి

రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు దేవిన సోహిత, దేవిన ధన్యత అద్భుత సైకత శిల్పాన్ని రూపొందించారు. సెప్టెంబర్ 2 జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ శిల్పాన్ని తయారు చేసారు.
ఇసుకతో చేసిన పవన్ శిల్పంలో 'ప్రజాసేవలో పవన్...' అంటూ తమ కళతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Comments
Loading comments...

