వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని వివిధ గ్రామాల్లో సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న వారు పాత ధ్రువీకరణ పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు గ్రామాల్లో సర్ నోటిస్ హియరింగ్ సభలు నిర్వహిస్తున్నారు.
2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని 20 ఏళ్ల క్రితం నాటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచిస్తున్నారు. అవి లభించక నోటీసుదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

