వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. రుద్రారం, పాశమైలారం, చిట్కుల్ వార్డుల్లో రూ.2.70 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తూ, అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

