Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఆర్‌సీటీసీ కాశీ తీర్థయాత్ర ప్యాకేజీ

రాజిత దేవి Jul 20, 2026 9:49 PM అల్ ఇండియా about 14 hours ago
ఐఆర్‌సీటీసీ కాశీ తీర్థయాత్ర ప్యాకేజీ - Udayam Digital
ఐఆర్‌సీటీసీ సెప్టెంబర్ 9 నుంచి 9 రోజుల పాటు సాగే 'కాశీ తీర్థయాత్ర' ప్యాకేజీని ప్రకటించింది. తిరునెల్వేలి నుంచి ప్రారంభమయ్యే ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును తెలుగు రాష్ట్రాల ప్రజలు గూడూరు, విజయవాడ స్టేషన్లలో ఎక్కవచ్చు. ఈ యాత్రలో గయలోని మహాబోధి ఆలయం, కాశీ, అయోధ్యలను సందర్శించవచ్చు. దీని ప్రారంభ టికెట్ ధర రూ. 16,900 గా నిర్ణయించారు.

Comments

G
Loading comments...