Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌ ఫొటోగ్రాఫర్‌కు 15 ఏళ్ల జైలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 13, 2026 2:43 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
ఇరాన్‌ ఫొటోగ్రాఫర్‌కు 15 ఏళ్ల జైలు - Udayam
ఇరాన్‌ మహిళల నిరసనలను కవర్‌ చేసిన ఫొటోగ్రాఫర్‌ యాల్దా మొయరీకి 15 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు రాయిటర్స్‌ తెలిపింది. శత్రు దేశాలకు అనుకూల మీడియాకు ఇంటర్వ్యూలు, ఫొటోలు అందించారనే ఆరోపణలపై ఈ తీర్పు వెలువడింది. 2022 నిరసనల కవరేజీకి ఆమె గతంలోనూ జైలు శిక్ష అనుభవించారు. ప్రస్తుతం తీర్పుపై అప్పీల్‌ చేసేందుకు ఆమెకు 10 రోజుల గడువు ఉంది.

Comments

G
Loading comments...