వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జూన్ త్రైమాసికంలో రూ.2,661.37 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా, దేశీయంగా ఇంధన రిటైల్ ధరలను స్థిరంగా ఉంచడమే ఇందుకు ప్రధాన కారణమని సంస్థ తెలిపింది.
త్రైమాసికంలో సంస్థ ఆదాయం 26 శాతం పెరిగి రూ.2.75 లక్షల కోట్లకు చేరింది.
Comments
Loading comments...
