వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో ఈనెల 6న నిర్వహించనున్న ఎస్టీయూ 80 వసంతాల వేడుకలకు హాజరు కావాలని కోరుతూ ఎమ్మెల్యే చింత ప్రభాకర్కు ఆహ్వాన పత్రిక అందించారు. ఎస్టీయూ రాష్ట్ర కోశాధికారి సాబేర్ అలీ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్ ఆహ్వానించారు.
కార్యక్రమంలో ఎస్టీయూ సంఘ బాధ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను వేడుకలకు ఆహ్వానించినట్లు వారు తెలిపారు.
Comments
Loading comments...

