వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27 సంవత్సరానికి సింగరేణి సంస్థలో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది.
అభ్యర్థులు ముందుగా NATS 2.0లో నమోదు చేసుకుని, అనంతరం సింగరేణి అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 6 నుంచి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుందని తెలిపింది.
Comments
Loading comments...

