వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
హీరానందానీ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ నిరంజన్ హీరానందానీ నేతృత్వంలోని బృందం పెట్టుబడుల అవకాశాల కోసం విశాఖపట్నంలో పలు స్థలాలను పరిశీలించింది. మిక్స్డ్-యూజ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ఆసక్తి వ్యక్తం చేసింది.
పర్యటనలో భాగంగా కాపులుప్పాడలో 325 ఎకరాలు, మధురవాడ ఓజోన్ వ్యాలీలో 25 ఎకరాలు, మణికవాలసలోని 80 ఎకరాల వీఎంఆర్డీఏ భూములను పరిశీలించారు.
Comments
Loading comments...


