వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల పేరిట అక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. భూభారతి పోర్టల్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో వేలాది ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చగా, కాంగ్రెస్ పాలనలో అది లక్షలాది ఎకరాలకు చేరిందని విమర్శించారు. భాజపా అధికారంలోకి వచ్చాక ఈ భూములను మళ్లీ పరిశీలిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

