వార్తలకు తిరిగి వెళ్లండి

మంథని ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఇద్దరు అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రాంతీయ సంయుక్త సంచాలకులు విచారణకు ఆదేశించారు. 15 రోజులు గడిచినా విచారణలో పురోగతి లేదని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పౌష్టికాహార సరఫరాపై కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయి తనిఖీల్లో గుర్తించిన లోపాలపై అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Comments
Loading comments...
