వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ప్రైవేటు క్లినిక్లో చికిత్స పొందిన మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తున్న రెండు క్లినిక్లను సీజ్ చేశారు. ఘటనపై ప్రత్యేక కమిటీ నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
