Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగనన్న కాలనీల అక్రమాలపై సిట్‌ విచరణ తప్పనిసరి

Follow Udayam on Google
vihar Aug 22, 2026 6:21 PM తిరుపతిGeneral
జగనన్న కాలనీల అక్రమాలపై సిట్‌ విచరణ తప్పనిసరి - Udayam
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన భూకబ్జాలు, జగనన్న కాలనీల అక్రమాలపై సిట్‌తో సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ సాధు పరిషత్‌ నేతలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం తిరుపతిలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ, డీకేటీ, ఇనాం భూములతోపాటు స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతాలు కబ్జాలకు గురయ్యాయని ఆరోపించారు.

Comments

G
Loading comments...