వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వెల్కమ్ పార్టీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఇంటర్ రెండేళ్ల కాలం జీవితానికి దిశానిర్దేశం చేస్తుందని, రీల్స్లో సమయం వృథా చేయకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు.
మార్కులతో పాటు జ్ఞానం, తల్లిదండ్రుల పట్ల గౌరవం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

