వార్తలకు తిరిగి వెళ్లండి

'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కూటమి శ్రేణులకు సూచించారు. గురువారం దుర్గి మార్కెట్ యార్డ్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కార్యక్రమాల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ లింగ బ్రహ్మయ్య, మండల పార్టీ అధ్యక్షుడు జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

