వార్తలకు తిరిగి వెళ్లండి
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను మావల పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన ఈ నిందితుల నుంచి 36 గ్రాముల బంగారం, 25.50 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ ముఠాను పట్టుకున్నారు. నిందితులపై మహారాష్ట్రలో పలు కేసులున్నాయి.
Comments
Loading comments...