వార్తలకు తిరిగి వెళ్లండి

ఒలింపిక్స్ పతకాల లక్ష్యంగా తెలంగాణలో అత్యాధునిక క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. గ్రామీణ క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.
ఉప్పల్ వేదికగా టీజీ 20 క్రికెట్ లీగ్ను ప్రారంభించిన ఆయన, క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈ యూనివర్సిటీ రాష్ట్ర క్రీడారంగానికి బలమైన పునాదిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

