Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూరులో చేపలపై ఆసక్తికర చర్చ

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 31, 2026 10:31 AM మంచిర్యాలGeneral
చెన్నూరులో చేపలపై ఆసక్తికర చర్చ - Udayam
మంచిర్యాల జిల్లా చెన్నూరులో వర్షం అనంతరం ఓ వీధిలో చేపలు కనిపించడంతో స్థానికంగా ఆసక్తికర చర్చ సాగింది. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని చేపలను సేకరించారు. ఆకాశం నుంచి చేపలు పడ్డాయని కొందరు ప్రచారం చేయగా, సమీప కాలువ నుంచి వరద నీటిలో చేపలు కొట్టుకొచ్చి ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...