Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2047 నాటికి అందరికీ బీమా లక్ష్యం

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 10:00 AM జాతీయంవాణిజ్యం
2047 నాటికి అందరికీ బీమా లక్ష్యం - Udayam
2047 నాటికి దేశంలో అందరికీ బీమా కల్పించాలన్న భారత్‌ లక్ష్యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కెనడా ఆర్థిక సంస్థలకు వివరించారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74 నుంచి 100 శాతానికి పెంచిన అంశాన్ని ప్రస్తావించారు మరియు కెనడా సంస్థలను భారత్‌లో పెట్టుబడులను మరింత పెంచాలని కోరారు. బీమా, అసెట్‌ మేనేజ్‌మెంట్‌, మౌలిక సదుపాయాల రంగాల్లో అవకాశాలపై చర్చించారు.

Comments

G
Loading comments...