వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అక్టోబర్ నుంచి మూడు దశల్లో ఉద్యోగుల వేతనాల పెంపు ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు.
అధిక శాతం ఉద్యోగులకు అక్టోబర్లో, సీనియర్లకు జనవరిలో పెంపు ఉంటుందని తెలిపినా, శాతాన్ని మాత్రం వెల్లడించలేదు.
Comments
Loading comments...

