Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ఫోసిస్ ఫలితాలు నిరాశాజనకం

కిషోర్ కుమార్ Jul 24, 2026 6:27 PM అల్ ఇండియా about 1 hour ago
ఇన్ఫోసిస్ ఫలితాలు నిరాశాజనకం - Udayam Digital
జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ లాభం 12% పెరిగి రూ. 7,769 కోట్లకు, ఆదాయం 14% పెరిగి రూ. 48,211 కోట్లకు చేరినప్పటికీ, అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. దీంతో NSEలో షేరు ధర 0.8% తగ్గి రూ. 1,039 వద్ద స్థిరపడింది. కంపెనీ FY27 ఆదాయ వృద్ధి అంచనాను 1.5-3 శాతానికి తగ్గించింది. అలాగే 2027 ఏప్రిల్ నుంచి సీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు ఆశిష్ కుమార్ దాస్‌ను సీఈఓ-డిసిగ్నేట్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది.

Comments

G
Loading comments...