వార్తలకు తిరిగి వెళ్లండి
పారిశ్రామిక రాయితీలు.. మహిళలకు వరం
కిషోర్ కుమార్ Jun 29, 2026 5:27 AM కరీంనగర్ 3 viewsabout 3 hours ago

కొత్త పారిశ్రామిక విధానంలో భాగంగా ప్రభుత్వం మహిళలకు పెట్టుబడి రాయితీని 30 శాతానికి, సేవా రంగంలో 70 శాతానికి పెంచింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం వి.సాలమన్రాజు సూచించారు.
జిల్లాలో పారిశ్రామిక స్థాపనకు అడుగులు పడుతున్నాయి. అర్హులైన పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం రాయితీలు అందజేస్తామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...