Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో పారిశ్రామికాభివృద్ధి: బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్ష

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jun 24, 2026 11:06 AM నంద్యాలGeneral
నంద్యాలలో పారిశ్రామికాభివృద్ధి: బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్ష - Udayam
నంద్యాల జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు బ్యాంకర్లు ఆర్థిక సహకారం అందించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. పరిశ్రమల స్థాపన, రుణాల మంజూరుపై జరిగిన సమీక్షలో ఆమె ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు రుణాలు మంజూరు చేయడంలో ఎటువంటి జాప్యం లేకుండా, సింగిల్ డెస్క్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆమె బ్యాంకర్లను ఆదేశించారు.

Comments

G
Loading comments...