వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి చెందిన పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల హౌసింగ్ ప్రొసీడింగ్స్ పత్రాలను శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర తో కలిసి పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
Comments
Loading comments...

