వార్తలకు తిరిగి వెళ్లండి

లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ళను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నరసయ్య కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు.
రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ఈనెల చివరి వరకు పూర్తవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

