వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి గ్రామానికి చెందిన వి. మహేష్గౌడ్కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్, ప్లాన్ను సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ అందించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి ఆదేశాలతో నిర్వహించారు.
గ్రామంలో అర్హులైన వారికి కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయని సర్పంచ్ తెలిపారు. అర్హులైన వారు గ్రామపంచాయతీని సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

