వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ సమీక్ష నిర్వహించారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

