వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని శనివారం జుక్కల్ ఎంపీడీఓ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం వందేమాతరం తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు.ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

