వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం శిఖర్ గానిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారని గ్రామానికి చెందిన మండ్ల స్వామి ఆరోపించారు. ఇళ్లు పూర్తిగా నిర్మించకుండానే బిల్లులు డ్రా చేశారని పేర్కొన్నారు.
దీనిపై విచారణ జరిపి బాధ్యుల నుంచి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని కోరుతూ గురువారం ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.
Comments
Loading comments...

