వార్తలకు తిరిగి వెళ్లండి
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు

క్యూర్ పరిధిలో అల్పాదాయ వర్గాల కోసం లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యాచరణను ప్రభుత్వం సోమవారం ప్రారంభించనుంది. మంత్రులు పొంగులేటి, శ్రీధర్బాబు, పొన్నం, అజారుద్దీన్లు కలిసి ఇళ్ల దరఖాస్తు విధానం, మార్గదర్శకాల బ్రోచర్ను విడుదల చేయనున్నారు.
ఈ పథకం కింద ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాలలో స్థలాలను గుర్తించారు. నియోజకవర్గాల వారీగా టవర్లు, ఫ్లాట్ల నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
Comments
Loading comments...