వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా నాయకుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ మంథనిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి-కాటారం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన పేరుతో ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని ఆయన ఆరోపించారు. మంత్రి శ్రీధర్బాబు అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
Comments
Loading comments...

