వార్తలకు తిరిగి వెళ్లండి

రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్-రాయిస్ భాగస్వామ్యంతో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం ఏఎంసీఏ కోసం స్వదేశీ ఇంజిన్ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాయి. భారత్లో ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్ ఏర్పాటును పరిశీలిస్తున్నాయి.
ఇంజిన్ల డిజైన్, తయారీ, పరీక్షలు, నిర్వహణను దేశీయంగా చేపట్టడం లక్ష్యమని వారు ప్రకటించారు.
Comments
Loading comments...

