వార్తలకు తిరిగి వెళ్లండి
భారత విగ్రహాల తిరుగుప్రయాణం

చోళుల కాలం నాటి కార్తికేయుడు, నంది, భద్రకాళి త్రిశూలం విగ్రహాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్కు అప్పగించింది. తమిళనాడు నుంచి ఇవి అక్రమంగా తరలిపోయాయి.
తమిళనాడు సీఐడీ ఆధారాలు చూపడంతో ఒప్పందం ప్రకారం ఈ చారిత్రక కళాఖండాలను అప్పగించారు. ఇవి త్వరలోనే స్వదేశానికి రానున్నాయి.
Comments
Loading comments...