వార్తలకు తిరిగి వెళ్లండి
ఎన్సీఏ శిబిరానికి ఎంపికైన హిమతేజ

రంజీ ట్రోఫీ, టీజీ20 లీగ్లలో అద్భుతమైన బ్యాటింగ్తో రాణిస్తున్న హైదరాబాద్ క్రికెటర్ హిమతేజ, బీసీసీఐ నుంచి పిలుపు అందుకున్నారు. ప్రతిభావంతుడైన ఈ యువ ఆటగాడిని అండర్-25 ఎమర్జింగ్ కెప్టెన్గా ఎంపిక చేసి, బెంగళూరులోని ఎన్సీఏ శిక్షణ శిబిరానికి పంపారు.
దేశవ్యాప్తంగా ఎంపికైన 64 మంది క్రికెటర్లలో హిమతేజ ఒకరు. ఇక్కడ మెరుగైన ప్రదర్శన కనబరిస్తే, అతనికి జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
Comments
Loading comments...