వార్తలకు తిరిగి వెళ్లండి
కాన్పుల్లో శస్త్రచికిత్సల దుమారం

ప్రైవేటు ఆసుపత్రులు ఆర్థిక ప్రయోజనాల కోసం సాధారణ కాన్పుల కంటే శస్త్రచికిత్సలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. జిల్లాలో నమోదైన మొత్తం ప్రసవాల్లో 80 శాతం శస్త్రచికిత్సలే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
గర్భిణులకు అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. నోటీసులకే పరిమితం కాకుండా, నిబంధనలు అతిక్రమించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...