వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్పై రష్యా వైమానిక దాడుల నేపథ్యంలో MV AMIR1 కార్గో నౌకలో 13 మంది భారతీయ నావికులు చిక్కుకుపోయారు. నౌకలో మొత్తం 15 మంది సిబ్బంది ఉన్నట్లు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
డ్రోన్లు, క్షిపణులతో వరుస దాడులు కొనసాగుతుండటంతో సిబ్బంది ఆందోళనలో ఉన్నారని తెలిపింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని యూనియన్ కోరింది.
Comments
Loading comments...
