వార్తలకు తిరిగి వెళ్లండి
నింగిలో భారత సామ్రాజ్యం

చంద్రయాన్ ఘనవిజయంతో భారత్ ఆగిపోదని, త్వరలోనే సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని (స్పేస్ స్టేషన్) నిర్మించబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ మెల్బోర్న్లో ప్రకటించారు. మానవ అంతరిక్ష యాత్ర 'గగన్యాన్' కోసం దేశం శరవేగంగా సిద్ధమవుతోందని స్పష్టం చేశారు.
ప్రపంచంలో ఏ దేశమూ సాధించని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించామని మోదీ గుర్తుచేశారు.
Comments
Loading comments...