Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ధరాత్రి గురుగ్రామ్‌లో గ్యాంగ్‌స్టర్ల కలకలం

రమేష్ బాబు Jul 10, 2026 6:40 AM అల్ ఇండియా 7 viewsabout 1 hour ago
అర్ధరాత్రి గురుగ్రామ్‌లో గ్యాంగ్‌స్టర్ల కలకలం - Udayam Digital
హరియాణాలోని గురుగ్రామ్‌ సుశాంత్ లోక్‌లో భారీ ఎదురుకాల్పులు జరిగాయి. వ్యాపారవేత్త నివాసమే లక్ష్యంగా కాల్పులకు తెగబడిన దీపక్‌ నందల్‌ ముఠాకు చెందిన నలుగురు షూటర్లను పోలీసులు సాహసోపేతంగా మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు పోలీసులు గాయపడగా, ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశీ గ్యాంగ్‌స్టర్ బెదిరింపుల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

Comments

G
Loading comments...