వార్తలకు తిరిగి వెళ్లండి
మహారాష్ట్రలో ‘యూసీసీ’ ముసాయిదాకై ఏడుగురు సభ్యుల కమిటీ

మహారాష్ట్రలో ఉమ్మడి పౌర స్మృతి (UCC) ముసాయిదాను రూపొందించడానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అసెంబ్లీలో ప్రకటించారు.
ఆరు నెలల్లో నివేదిక సమర్పించనున్న ఈ కమిటీలో మాజీ న్యాయమూర్తులు, రాజ్యాంగ నిపుణులు ఉన్నారు. వివాహం, విడాకులు, వారసత్వ విషయాలపై ఈ చట్టం వర్తిస్తుంది.
Comments
Loading comments...