వార్తలకు తిరిగి వెళ్లండి
2036 ఒలింపిక్స్ భారత్ లో: మోదీ

2036 ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సిద్ధమవుతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇరు దేశాల క్రీడా సంబంధాల బలోపేతంలో భాగంగా చెన్నై వేదికగా డిసెంబర్ 12న తొలి 'బిగ్ బాష్ లీగ్' మ్యాచ్ జరగనుంది.
ఆస్ట్రేలియా వెలుపల జరగనున్న ఈ ప్రతిష్టాత్మక లీగ్కు, భారత ఒలింపిక్స్ బిడ్కు ఆ దేశ ప్రధాని అల్బనీస్ పూర్తి మద్దతు ప్రకటించారు.
Comments
Loading comments...