Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాశ్మీర్‌పై నార్వేకు భారత్‌ వార్నింగ్‌

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 14, 2026 7:02 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
కాశ్మీర్‌పై నార్వేకు భారత్‌ వార్నింగ్‌ - Udayam
జమ్మూ, కాశ్మీర్‌, లడఖ్‌ భారత్‌లో అంతర్భాగమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ స్పష్టం చేశారు. నార్వే విదేశాంగ మంత్రి ఎస్పెన్‌ బార్త్‌ ఈడే వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. జైస్వాల్‌ పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో జరుగుతున్న అఘాయిత్యాలు, సీమాంతర ఉగ్రవాదానికి ఆ ప్రాంతాన్ని వినియోగించడంపైనే అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...