వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వరుస ఓటముల తర్వాత పుంజుకోవాలనే పట్టుదలతో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా గెలుపే లక్ష్యంగా జింబాబ్వేతో 3 మ్యాచ్ల T20 సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నెలకొంది.
ఆయన సెంచరీ సాధిస్తే షాహిద్ అఫ్రిది, రోహిత్ శర్మల రికార్డులను అధిగమిస్తాడు. మరోవైపు విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ సైతం రికార్డుకు చేరువలో ఉన్నాడు.
Comments
Loading comments...

