వార్తలకు తిరిగి వెళ్లండి
భారత టెక్ విప్లవం ఈ ఏడాదే 4 సెమీకండక్టర్ ప్లాంట్లు
భరత్ తేజ Jun 25, 2026 6:53 AM అల్ ఇండియా 7 viewsabout 22 hours ago

భారతదేశం 2026 చివరి నాటికి నాలుగు సెమీకండక్టర్ ప్లాంట్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. గ్లోబల్ చిప్ తయారీ రంగంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక మైలురాయిని నిర్దేశించింది.
ఇప్పటికే మైక్రాన్, కేన్స్ సెమికాన్ వంటి ప్లాంట్లు ప్రారంభం కాగా, ఈ ఏడాది చివరికల్లా మొత్తం నాలుగు యూనిట్లు వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. ఇది దేశీయ ఎలక్ట్రానిక్స్ రంగానికి భారీ ఊపునివ్వనుంది.
Comments
Loading comments...