Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్ర నావికుల సరఫరాలో భారత్‌ రెండో స్థానం

Follow Udayam Digital on Google
మహేష్ కుమార్ Jul 29, 2026 11:02 AM అల్ ఇండియా జాతీయ
సముద్ర నావికుల సరఫరాలో భారత్‌ రెండో స్థానం - Udayam Digital
ప్రపంచ నావికా రంగంలో భారత్‌ రెండో అతిపెద్ద సముద్ర నావికుల సరఫరాదారుగా అవతరించింది. తాజా బిమ్కో-ఐసీఎస్ నివేదిక ప్రకారం, భారత్ నుంచి 3,11,936 మంది సముద్ర నిపుణులు సేవలందిస్తున్నారు. ప్రపంచ నావికా శ్రామిక శక్తిలో భారత్ వాటా 12.16 శాతానికి చేరింది. 2015లో కేవలం 5.2 శాతం వాటాతో ఐదో స్థానంలో ఉన్న దేశం, ప్రస్తుతం ఫిలిప్పీన్స్ తర్వాత స్థానాన్ని దక్కించుకుంది.

Comments

G
Loading comments...