Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకస్థాన్ తీర్పును ధిక్కరించిన భారత్

Follow Udayam on Google
vihar Sep 01, 2026 9:51 AM జాతీయంGeneral
పాకస్థాన్ తీర్పును ధిక్కరించిన భారత్ - Udayam
పాకిస్థాన్‌తో సింధు నది జలాల ఒప్పందంపై PCA ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. అమెరికాలోని భారత ఎంబసీ స్పందిస్తూ, సదరు కోర్టు చట్టబద్ధంగా ఏర్పడలేదని, దాన్ని భారత్ ఎప్పుడూ గుర్తించలేదని తెలిపింది. PCA తీర్పులను పట్టించుకోబోమని, ఒప్పందంపై నిర్ణయాలు భారత్‌దేనని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...