Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ వేగంగా కదలాలి

Follow Udayam on Google
Sai Sep 03, 2026 4:12 PM జాతీయంవాణిజ్యం
భారత్‌ వేగంగా కదలాలి - Udayam
భారత్‌లో స్థానిక కంపెనీలు, స్టార్టప్‌లు ఏఐ ఆర్థిక వ్యవస్థను నిర్మించడాన్ని చూడాలని ఎన్విడియా సీఈఓ జెన్సెన్‌ హువాంగ్‌ అన్నారు. ఏఐ రంగం వేగంగా మారుతున్నందున భారత్‌ మరింత వేగంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. భారత్‌కు బలమైన ఐటీ ప్రతిభ ఉందని హువాంగ్‌ పేర్కొన్నారు. చిప్‌ తయారీ, డిజైన్‌, ఏఐ పరిశోధన, స్టార్టప్‌లతో స్థానిక ఎకోసిస్టమ్‌ నిర్మించాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...