Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు 178 పరుగుల ఆధిక్యం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 6:19 AM క్రీడలుక్రీడలు
భారత్‌కు 178 పరుగుల ఆధిక్యం - Udayam
శ్రీలంకతో తొలి టెస్టులో భారత్‌ పట్టు బిగించింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటవడంతో భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దినుషా 100, డిక్‌వెలా 80 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మానవ్‌ సుతార్‌ 4, జడేజా 3 వికెట్లు తీశారు. వెలుతురులేమితో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభం కాలేదు.

Comments

G
Loading comments...